PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcrf11111d4-32ab-4ea0-872e-63173cf3b9ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcrf11111d4-32ab-4ea0-872e-63173cf3b9ff-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేల విషయంలో సీఎం కేసీఆర్ చాలావరకు సీరియస్గా ఉన్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇద్దరు మంత్రుల విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉన్నారట. ఇద్దరు మంత్రులు అసలు ప్రచారానికి రాక పోవడమే కాకుండా ఎల్బీ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభ విషయంలో కూడా వాళ్లు సీరియస్గా వ్యవహరించలేదు అనే సమాచారం సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. దీంతో సదరు ఎమ్మెల్యేలతో అదేవిధంగా మంత్రులతో ఆయనkcr;kcr;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telugu;huzur nagar;cabinet;l b nagar;dookudu;party;mantraఇద్దరు మంత్రులను కేబినేట్ నుంచి పంపిస్తున్న కేసీఆర్ఇద్దరు మంత్రులను కేబినేట్ నుంచి పంపిస్తున్న కేసీఆర్kcr;kcr;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telugu;huzur nagar;cabinet;l b nagar;dookudu;party;mantraSun, 29 Nov 2020 10:13:43 GMTహైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేల విషయంలో సీఎం కేసీఆర్ చాలావరకు సీరియస్గా ఉన్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇద్దరు మంత్రుల విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉన్నారట. ఇద్దరు మంత్రులు అసలు ప్రచారానికి రాక పోవడమే కాకుండా ఎల్బీ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభ విషయంలో కూడా వాళ్లు సీరియస్గా వ్యవహరించలేదు అనే సమాచారం సీఎం కేసీఆర్ వద్దకు చేరింది.

దీంతో సదరు ఎమ్మెల్యేలతో అదేవిధంగా మంత్రులతో ఆయన మాట్లాడుతున్నారు. ఇద్దరు మంత్రులు అసలు ప్రచారంలో పాల్గొనకుండా ఇళ్ళకు మాత్రమే పరిమితమయ్యారని అభ్యర్థులకు కూడా ధైర్యం చెప్పటం లేదని భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు సరే వాళ్ళు మాత్రం స్పందించకుండా సైలెంట్ గా ఉంటున్నారు అని దీని వలన పార్టీ నష్టపోతుందని భావన సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలిచి విధంగా దృష్టిసారించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన అవసరం అనేది ఉంది.

కానీ టిఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా కీలక నేతలు ఇప్పుడు ముందుకు రావడం లేదు. మరి ఈ పరిణామాలకు ఎటు దారితీస్తాయి ఏంటి అనేది చూడాలి. ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సహా కొన్ని పార్టీలు ఎంతోకొంత టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే ఉండవచ్చు అనే భావన కూడా ఉంది. కాబట్టి ప్రచారం చేసే విషయంలో మంత్రులు ఇలా ఉంటే అనవసరంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇద్దరు మంత్రులను ఎన్నికలు అయిన తర్వాత వెంటనే క్యాబినెట్ నుంచి తప్పించడానికి సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అన్ని పార్టీలు కూడా దూకుడుగా ఉన్న సమయంలో మంత్రులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.


టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>