PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr143f639b-23ab-474d-be14-f7a9062a90b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr143f639b-23ab-474d-be14-f7a9062a90b1-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ప్రచారం చేయడం లేదని భారతీయ జనతా పార్టీని విమర్శించడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పిన మంత్రి కేటీఆర్ చెప్పిన చాలామంది ప్రచారానికి వచ్చే విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు. దీని వలన ఎక్కువగా పార్టీ నష్టపోతుందని అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చాలా వరకు బలంగా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తున్నది కాబట్టి కొన్ని కొన్ని అంశాలు చాలా వరకుkcr;kcr;ktr;bhavana;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;minister;dookudu;partyగ్రేటర్ యుద్ధం:గ్రేటర్ లో ఎమ్మెల్యేలు ప్రచారం చేయడం లేదా... కేసీఆర్ మార్క్ కనపడే అవకాశంగ్రేటర్ యుద్ధం:గ్రేటర్ లో ఎమ్మెల్యేలు ప్రచారం చేయడం లేదా... కేసీఆర్ మార్క్ కనపడే అవకాశంkcr;kcr;ktr;bhavana;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;minister;dookudu;partySat, 28 Nov 2020 08:13:10 GMTహైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ప్రచారం చేయడం లేదని భారతీయ జనతా పార్టీని విమర్శించడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పిన మంత్రి కేటీఆర్ చెప్పిన చాలామంది ప్రచారానికి వచ్చే విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు. దీని వలన ఎక్కువగా పార్టీ నష్టపోతుందని అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చాలా వరకు బలంగా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తున్నది కాబట్టి కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కానీ టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలా మంది సీరియస్ గా తీసుకోవడం లేదు. దీని వలన పార్టీ అంతిమంగా నష్టపోతుంది అనే భావన టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం వ్యక్తం చేస్తున్నది. నేతలు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినడం లేదని దీనివల్ల నష్టపోతున్నామని కొంత మంది అభ్యర్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ నివేదికలు కూడా తెప్పిస్తున్నారు అని సమాచారం. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా  వినపడుతున్నాయి. ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ప్రచారం చేయటం లేధో...

 అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడానికి ముందుకు రావడం లేదో వారందరినీ కూడా ఎన్నికలు అయిన వెంటనే ప్రగతి భవన్ కి పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా బీజేపీ నేతలతో ఎవరైతే చర్చలు జరుపుతున్నారో... వారందరికీ కూడా సీఎం కేసీఆర్ నేరుగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు అవినీతి వ్యవహారాలను చూసీచూడనట్టుగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ ఇకనుంచి ఎవరైతే పార్టీకి పనిచేయలేధో వారందరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. తాను వార్నింగ్ ఇచ్చిన లెక్కచేయని ఎమ్మెల్యేలకు ఇప్పుడు సీఎం కేసీఆర్ తన మార్కు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


ఇప్పుడే మొదలు పెట్టా.. త్వరలో ముందుకొస్తా : హార్దిక్ పాండ్యా

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>