PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawanb51e7714-ed91-4a64-b893-d91c7e07cf2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawanb51e7714-ed91-4a64-b893-d91c7e07cf2e-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. ఇక్కడ ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీ గెలిచి టీడీపీ కి షాక్ ఇవ్వడమే కాదు వైసీపీ కి భయం పుట్టించాలని చూస్తుంది.. కేంద్రంలో కూడా ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందని నమ్మకం కల్గించాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ చాలా పుంజుకుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా లేకపోయినా సోము వీర్రాజు కేంద్రం అండగా చూసుకుని రెచ్చిపోతున్నారుpawan;pawan;view;tiru;vedhika;bharatiya janata party;nadendla manohar;andhra pradesh;telangana;janasena;government;tirupati;husband;wife;tdp;success;central government;ycp;janasena party;lie;partyబీజేపీ భయపడుతుందంటే పవన్ సక్సెస్ అయినట్లే..?బీజేపీ భయపడుతుందంటే పవన్ సక్సెస్ అయినట్లే..?pawan;pawan;view;tiru;vedhika;bharatiya janata party;nadendla manohar;andhra pradesh;telangana;janasena;government;tirupati;husband;wife;tdp;success;central government;ycp;janasena party;lie;partyFri, 27 Nov 2020 22:00:00 GMTతెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. ఇక్కడ ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీ గెలిచి టీడీపీ కి షాక్ ఇవ్వడమే కాదు వైసీపీ కి భయం పుట్టించాలని చూస్తుంది.. కేంద్రంలో కూడా ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందని నమ్మకం కల్గించాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ చాలా పుంజుకుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా లేకపోయినా సోము వీర్రాజు కేంద్రం అండగా చూసుకుని రెచ్చిపోతున్నారు..

తిరుపతి లో కూడా తమదే గెలుపు అన్నట్లు వ్యవహరిస్తుండం కొసమెరుపు.. అయితే బీజేపీ పార్టీ తాను ఎదుగుతూ ఇతరులను తొక్కేయాలనే ఆచరణ మొదటినుంచి చేస్తుందన్న సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు తమతో పొత్తుకు ఉన్న పార్టీలను తొక్కేసి తాను లైం లైట్ లో ఉండే ప్రయత్నం చేసింది.. ఇప్పుడు జనసేన ను కూడా అదే చేస్తుందని జనసేన కార్యకర్తల నుంచి వస్తున్న మాట.. బీజేపీ తో పొత్తుకు జనసేన ఒప్పుకున్నా దగ్గరినుంచి జనసేన వాయిస్ పెద్దగా బయటకి వినిపించడంలేదు.

ఇటీవలే బీజేపీ ఆలిండియా అధ్యక్షుడి తో జరిగిన భేటీలో కూడా కేవలం తిరుపతి ఉప ఎన్నికల వరకే పవన్ ని పరిమితం చేసేలా చర్చ సాగినట్టు చెబుతున్నారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్, నాదెండ్ల మనోహర్ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విషయం ప్రస్తావించలేదు. అంటే ఇక పవన్ ని కేవలం ఏపీకి పరిమితం చేసే ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారనే వాదన బలపడుతోంది. తద్వారా ఏపీలో ఆయన ఇమేజ్ ని ఉపయోగించుకోవడం, తెలంగాణాలో జనసేన విస్తరణకు పూర్తిగా ద్వారాలు మూసేయడం అనే ద్విముఖ వ్యూహం ఇందులో కనిపిస్తోంది.ఏదేమైనా పవన్ కు ఇప్పటికైనా తన బలం గురించి తెలిస్తే మంచిదని అంటున్నారు.


కాల్పుల్లో అమరులైన ఇద్దరు భారత జవాన్లు..!

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>