BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/greater-war2c1c15fc-c004-4c3a-a040-3496aa4baffd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/greater-war2c1c15fc-c004-4c3a-a040-3496aa4baffd-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల నేపద్యంలో రాజకీయ పార్టీలు నగరంలోని ప్రతి డివిజన్ లో ప్రచారలతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అన్నీ రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా చేసుకుని ఒకరి పై ఒకరు చేసుకుంటూ రణరంగాన్నితలపించేలా ప్రచారాలలో జోరు చూపిస్తున్నారు.అయితే ప్రతి ఒక్క అభ్యర్థి ప్రచారం పై పోలీసులు నిఘా ఉంచినట్టు రాచకొండ సీపీ తెలిపారు.ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 4వందలకు పైగా అభ్యంతరకరమైన పోస్టింగ్ లను గుర్తించినట్టు తెలిపారుgreater-war;mahesh;police;letterగ్రేటర్ యుద్దం : గ్రేటర్ ఎన్నికలకు 8 వేలమంది సిబ్బంది తో భారీ బందోబస్త్గ్రేటర్ యుద్దం : గ్రేటర్ ఎన్నికలకు 8 వేలమంది సిబ్బంది తో భారీ బందోబస్త్greater-war;mahesh;police;letterFri, 27 Nov 2020 15:00:00 GMTగ్రేటర్ ఎన్నికల నేపద్యంలో రాజకీయ పార్టీలు నగరంలోని ప్రతి డివిజన్ లో ప్రచారలతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అన్నీ రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా చేసుకుని ఒకరి పై ఒకరు చేసుకుంటూ రణరంగాన్నితలపించేలా ప్రచారాలలో జోరు చూపిస్తున్నారు.అయితే ప్రతి ఒక్క అభ్యర్థి ప్రచారం పై పోలీసులు నిఘా ఉంచినట్టు రాచకొండ సీపీ తెలిపారు.ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 4వందలకు పైగా అభ్యంతరకరమైన  పోస్టింగ్ లను గుర్తించినట్టు తెలిపారు.

 వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని రాచకొండ సీపి మహేశ్ భగవత్ తెలిపారు. కొందరు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, పోస్టింగ్ లతో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతిభద్రతలు కు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే వారెవరైనా సరే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించాడు. రాచకొండ పరిధిలో 30 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి.

 498 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు, 101 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే రాచకొండ పరిధిలో మొత్తం 8 వేల మందితో ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే 711 లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వాళ్ళలో 543 డిపాజిట్ అయ్యాయి. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారంతా 29 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి తిరిగి వెళ్లిపోవచ్చని తెలిపారు. 


మళ్లీ కేంద్రం అదుపులో మెహబూబా ముఫ్తీ..?

గ్రేటర్ యుద్ధం: 8వ సారి బల్దియా ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే..?

గ్రేటర్ యుద్దం: మూడు రోజుల్లో ముగుస్తున్నా ప్రచారం పరుగులు పెడుతున్న టి‌ఆర్‌ఎస్ .

ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న వాయు కాలుష్యం

గ్రేటర్ యుద్ధం : టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే మైనంపల్లి..?

రెడీ అయిన కరోనా వ్యాక్సిన్..తొలి దశలో 30 కోట్ల మందికి..!!

గ్రేటర్ యుద్ధం : టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు మల్లారెడ్డి, ఈటెల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>