Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/up-cm5b818ec3-f3ee-4450-8bea-15cdda923e28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/up-cm5b818ec3-f3ee-4450-8bea-15cdda923e28-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్లో పరిణామాలు రోజురోజుకీ శరవేగంగా మారిపోతూనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నేర చరిత్ర కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి. అదే సమయంలో విదేశీ కంపెనీలను ఆకర్షించి వివిధ బహుళజాతి కంపెనీలను తమ రాష్ట్రానికి తీసుకురావడంలో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యyogi;amala akkineni;deva;yogi;yogi adityanath;chief minister;history;uttar pradesh;ayodhya;hindusఊహించని ఘటన.. అయోధ్య ఎయిర్ పోర్ట్ కి కొత్త పేరు.. ఏంటో తెలుసా..?ఊహించని ఘటన.. అయోధ్య ఎయిర్ పోర్ట్ కి కొత్త పేరు.. ఏంటో తెలుసా..?yogi;amala akkineni;deva;yogi;yogi adityanath;chief minister;history;uttar pradesh;ayodhya;hindusThu, 26 Nov 2020 05:00:00 GMTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్లో పరిణామాలు రోజురోజుకీ శరవేగంగా మారిపోతూనే ఉన్నాయన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు నేర చరిత్ర కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి. అదే సమయంలో విదేశీ కంపెనీలను ఆకర్షించి వివిధ బహుళజాతి కంపెనీలను తమ రాష్ట్రానికి తీసుకురావడంలో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయవంతం అవుతున్నారు.



 అంతే కాదు పాలన విషయంలో కూడా  ఎంతో మెరుగైన పాలన చేస్తూ ఇతర రాష్ట్రాలకు సైతం యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా అయితే రాజకీయ నాయకుడికి మొహమాటం ఉండకూడదు లేదా మొండితనం ఉండాలి అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు.   యోగి ఆదిత్యనాథ్ కు ఈ రెండు పుష్టిగా ఉన్నాయి. అందుకే ఏ  నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేస్తూ ఉంటారు యోగి ఆదిత్యనాథ్. ఇటీవలే మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.. హిందువులను గర్వపడేలా చేశారూ  యోగి ఆదిత్యనాథ్




 ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా  మారిపోయింది. ఇప్పటి వరకు  ఎయిర్ పోర్టు లకు దేవుళ్ళ పేరు పెట్టడానికి భయపడిపోయారు కానీ యోగి ఆదిత్యనాథ్ అది చేసి చూపించారు. ప్రస్తుతం అయోధ్య ఎయిర్ పోర్ట్ కి.. మర్యాద పురుషోత్తమ్  శ్రీరామ ఎయిర్పోర్ట్ అనే సరికొత్త పేరు పెట్టారు. అంటే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ విమానాలు తిరిగిన ప్రతి సారి కూడా ఎయిర్పోర్టు యొక్క పేరును చదువుతూ ఉంటారు. కాబట్టి శ్రీరాముడి గొప్పదనాన్ని అందరూ మాట్లాడుకునే  విధంగా ఈ  పేరు పెట్టినట్లు తెలుస్తోంది.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ టీడీపీకి ఛాన్స్ లేకుండా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>